Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కాలం, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఈ టీతో తగ్గుతాయి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (23:24 IST)
జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. బాగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తీసుకుంటే ఫలితం వుంటుంది. ఐతే సమస్య వుంది కదా అని అల్లం టీని అదే పనిగా తాగరాదు. రోజులో నాలుగుసార్లకు మించి తాగితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.
 
ఆస్తమా, దగ్గులను తగ్గించాలంటే అల్లం టీ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. నీరసంగా ఉన్నవారు అల్లం టీ త్రాగటం వల్ల ఉత్సాహం వస్తుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు రావు. అంతేకాదు ఏ అనారోగ్యంతో బాధపడేవారైనా అల్లం టీని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments