Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ టీని పరగడుపున తాగుతున్నారా... డేంజరే..

ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (13:36 IST)
ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బ్లాక్ టీని రోజుకు రెండు కప్పుల మేర తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. 
 
నోటి క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. బ్లాక్ టీలో కెఫైన్ తక్కువ శాతం ఉండటంతో మెదడుకు చేరే రక్తప్రసరణ అధికమవుతోంది. ఇంకా శ్వాససమస్యలు, కిడ్నీ సమస్యలు, హృద్రోగ రోగాలు నయం అవుతాయి. బ్లాక్ టీలో వ్యాధినిరోధక శక్తి అధికంగా వుంది. ఇందులోని అమినో యాసిడ్లు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇంకా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

తర్వాతి కథనం
Show comments