Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ టీని పరగడుపున తాగుతున్నారా... డేంజరే..

ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (13:36 IST)
ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బ్లాక్ టీని రోజుకు రెండు కప్పుల మేర తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. 
 
నోటి క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. బ్లాక్ టీలో కెఫైన్ తక్కువ శాతం ఉండటంతో మెదడుకు చేరే రక్తప్రసరణ అధికమవుతోంది. ఇంకా శ్వాససమస్యలు, కిడ్నీ సమస్యలు, హృద్రోగ రోగాలు నయం అవుతాయి. బ్లాక్ టీలో వ్యాధినిరోధక శక్తి అధికంగా వుంది. ఇందులోని అమినో యాసిడ్లు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇంకా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

తర్వాతి కథనం
Show comments