Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (16:56 IST)
నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ నీరు శరీరానికి మేలు చేస్తుందని మీకు తెలుసా... శరీరంలో నీటి శాతాన్నిబట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 75 శాతం, మెదడులో 85 శాతం నీరుంటుంది. ఆహారం కన్నా కూడా నీటి ద్వారా శరీరానికి అందే పోషకాలూ అధికమే. 
 
అందుకే నీరు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. మనం తాగే ప్రతి చుక్కనీరు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. నీరు తరచూ తాగుతుండటం వల్ల శరీరాన్ని డీ-హైడ్రేషన్‌ నుంచి కాపాడుకోవచ్చు. రోజుకు ఒత లీటరు నుంచి 3 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
* ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగాలి. 
* అన్నం తినేముందు నీటిని తాగుతుండాలి.
* వ్యాయామాలు చేసేముందు కూడా నీళ్లు తాగాలి.
* బయటకెళ్లినప్పుడు కూడా కొద్ది కొద్దిగా మంచినీళ్లు తాగుతుండాలి.
* కాఫీ, టీలకు బదులు మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
* పనిచేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments