Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు పాలలో కుంకుమ పువ్వు, చక్కెరను కలుపుకుని తాగితే?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (23:55 IST)
ఆవు పాలు. ఈ పాలకు పలు అనారోగ్య సమస్యలను నయం చేయగల శక్తి వుంది. ఆవుపాలు తీసుకున్నవారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని దేశవాళీ ఆవునెయ్యి నాలుగు చుక్కల మోతాదుగా రెండుపూటలా రెండు ముక్కుల్లో వేస్తుంటే పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది. శరీరం లోపల జ్వరం వున్నట్లుగా వుడికిపోతుండేవారు ఆవు వెన్న పటికబెల్లం పొడి కలుపుకుని తింటుంటే జ్వరం తగ్గుతుంది.
 
ఆవు వెన్న 10 గ్రాములు, పటికబెల్లం 10 గ్రాములు కలిపి రెండు పూటలా తింటుంటే క్షయ వ్యాధి వున్నవారికి సమస్య త్వరగా తగ్గుతుంది. తాజా ఆవు వెన్నను కళ్లచుట్టూ సున్నితంగా రాసి మర్దనచేస్తే నరాలలో రక్తప్రసరణ జరిగి వెంటనే మంటలు తగ్గుతాయి. ఆవు పాలలో కొవ్వును శాతం తక్కువ కనుక అధిక బరువు నియంత్రించుటలో ఈ పాలు చాలా సహాయపడుతాయి.
 
ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తీసుకుంటే పైల్స్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

తర్వాతి కథనం
Show comments