Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే?

ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో

Webdunia
శనివారం, 29 జులై 2017 (14:44 IST)
ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో నాననబెట్టి రసం పిండుకుని తాగడం చేస్తే గుండెపోటు దూరమవుతుంది. ఉదర సంబంధిత వ్యాధులు నయం కావాలంటే.. ద్రాక్ష రసాన్ని మూడు పూటలా అర గ్లాసు మేర తీసుకోవాలి. 
 
20 గ్రాముల ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే జలుబు, దగ్గు దూరమవుతుంది. మాంసాహారం తీసుకోని వారు... రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్లను పొందవచ్చు. రోజూ ద్రాక్ష పండ్లను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పూట పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకుంటే తలనొప్పికి చెక్ పెట్టవచ్చు. 
 
నెలసరి నొప్పులు, సమస్యలను ఎదుర్కొనే మహిళలు, ఇక గర్భిణీ మహిళలు ప్రతిరోజూ ఉదయం పరగడుపున ద్రాక్ష రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి కూడా ద్రాక్ష రసం మేలు చేస్తుంది. దంతాలు, మెదడును ద్రాక్ష పండ్లు చురుగ్గా వుంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments