Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరంతో బాధపడితే యాపిల్ పండ్లు తినండి..

జ్వరంతో బాధపడే వారికి యాపిల్ ఉష్ణాన్ని తగ్గించి క్రమపరుస్తుందని.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటే రోజుకు మూడు లేదా నాలుగు యాపిల్స్ తీసుకోవాలి. శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (11:42 IST)
జ్వరంతో బాధపడే వారికి యాపిల్ ఉష్ణాన్ని తగ్గించి క్రమపరుస్తుందని.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటే రోజుకు మూడు లేదా నాలుగు యాపిల్స్ తీసుకోవాలి. శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజేసే శక్తి యాపిల్‌కు ఉంది. దానిలో లభించే భాస్వరం, ఐరన్‌ మెదడుకు, శరీరానికి ఉత్సాహాన్ని పుష్టిని కలుగజేస్తుంది. సోమరితనాన్ని నిర్మూలించి కాలేయ పనితీరు సక్రమంగా ఉంటుంది.
 
యాపిల్‌ పండు చర్మం ఫాలీఫె నాల్స్‌, పరమాణువులతో కలిస్తే చర్మ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. యాపిల్‌ ఫలాలు కాలేయం, పేగు కేన్సర్‌ నివారణలో ఉపయుక్తంగా ఉంటుంది. సి విటమిన్‌, క్యాల్షియం తదితర ఎన్నో పోషకాలను అందిస్తుంది. టూత్‌బ్రష్‌తో తోమడం కన్నా యాపిల్‌ తినడం వల్ల పళ్ళు మరింత శుభ్రమవుతాయి. అది హృద్రోగాలను కూడా అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments