Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట ఒంటి గంటకు బొప్పాయి జ్యూస్ 2 గ్లాసులు తీసుకుంటే?

ఈ మధ్య కాలంలో ఏ ఆహారం తిన్నా విపరీతంగా ఒళ్లు చేస్తుంది. నిజానికి బయట దొరికే జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒళ్లు పెరగడం, పొట్టరావడం జరుగుతోంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నార

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (10:36 IST)
ఈ మధ్య కాలంలో ఏ ఆహారం తిన్నా విపరీతంగా ఒళ్లు చేస్తుంది. నిజానికి బయట దొరికే జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒళ్లు పెరగడం, పొట్టరావడం జరుగుతోంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..? శరీరం నాజుగ్గా ఉంచుకోవడం కోసమని కొందరు, ఆరోగ్యం కోసమని ఇంకొందరు చెబుతుంటారు. 
 
ఏదేమైన వయస్సుకు మించిన బరువు ఉండటం ఆరోగ్యానికి హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి కొందరు గంటల తరబడి జిమ్ కెళుతుంటారు. అలా కాకుండా జ్యూస్‌లతో కూడా బరువు తగ్గించుకోవచ్చని చాలా మందికి తెలీదు. అలాంటి జ్యూస్ లేంటో ఇప్పుడు చూద్దాం...
 
ఉదయం 6 గంటలకు కొత్తిమీర జ్యూస్‌లో ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే వారంలో బరువు తగ్గుతుంది.
ఉదయం 11 గంటలకు ఒక గ్లాస్ బత్తాయి రసం తీసుకోవాలి.
మధ్యాహ్నం 1 గంటకి బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
సాయంత్రం 4 గంటలకి కమలాపండ్ల రసం ఒక గ్లాస్ తీసుకోవాలి.
రాత్రి 8 గంటలకు కీరదోసకాయ జ్యూస్ తీసుకోవాలి.
రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే పొట్టలో మొత్తం శుభ్రమై మెటబోలిక్ రేట్ పెరిగి జీర్ణశక్తి పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ కరుగుతుంది. సో మీరు ట్రై చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

Viral Video: ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. వైరల్ రీల్స్‌తో దొరికిపోయాడు..

2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

తర్వాతి కథనం
Show comments