Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపు రంగు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో...

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (16:31 IST)
ద్రాక్ష పండ్ల సీజన్ మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో తెల్ల ద్రాక్ష పండ్లు విరివిగా లభిస్తున్నాయి. ఈ ద్రాక్ష పండ్లు తెల్ల, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటిలో ప్ర‌ధానంగా ఎరుపు రంగు ద్రాక్ష పండ్ల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ఎరుపు రంగులో ఉండే ప్రతి రోజూ ఆరగించడం వల్ల శ‌రీరంలో ఉండే వాపులు పోతాయి. 
* అధిక బ‌రువు త‌గ్గుతారు. కీళ్ల నొప్పులు, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 
* వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవ‌చ్చు. 
* ఇత‌ర రంగు ద్రాక్ష‌ల క‌న్నా ఎరుపు రంగు ద్రాక్ష‌ల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. 
* ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల‌ శ‌రీర క‌ణ‌జాలం నాశ‌నం కాకుండా ర‌క్షిస్తాయి. 
* ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను నిత్యం తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. 
* చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోవడంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 
* నిత్యం ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్త స‌ర‌ఫ‌రాతో పాటు కంటి చూపు పెరుగుతుంది. 
* డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎరుపు రంగు ద్రాక్ష‌లను తిన‌డం మంచిది. దీంతో వారి ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు త‌గ్గుతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments