Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ పండ్లు తింటే జరిగే మేలు ఏమిటి? (video)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:47 IST)
చెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొటాషియం, ఐరన్, మాంగనీస్ చెర్రీ పండ్లలో ఉన్నాయి. వంద గ్రాముల చెర్రీ పండ్లలో 1677.6 మిల్లీ గ్రాముల విటమిన్ సి, విటిమిన్ ఎ కలవు. చెర్రీ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెర్రీ పండ్లలో విటమిన్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచే చెర్రీ పండులో సైక్లో ఆక్సిజన్ 1, 2లు ఉన్నాయి.
 
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా పేగు, కిడ్నీ సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు
 
చెర్రీలోని పొటాషియం గుండె సంబంధింత వ్యాధులు, గుండె పోటును దూరం చేస్తుంది.
 
గుండె చప్పుడును మెరుగుపరిచే ఈ చెర్రీ పండ్లు రక్తపోటును సక్రమంగా ఉంచుతాయి.
 
పీచు పదార్థాలు కలిగివుండే చెర్రీ పండ్లలో యాంటీయాక్సీడెంట్లు ఉన్నాయి.
 
చెర్రీలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, క్యాన్సర్, వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వవు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments