Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ పండ్లు తింటే జరిగే మేలు ఏమిటి? (video)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:47 IST)
చెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొటాషియం, ఐరన్, మాంగనీస్ చెర్రీ పండ్లలో ఉన్నాయి. వంద గ్రాముల చెర్రీ పండ్లలో 1677.6 మిల్లీ గ్రాముల విటమిన్ సి, విటిమిన్ ఎ కలవు. చెర్రీ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెర్రీ పండ్లలో విటమిన్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచే చెర్రీ పండులో సైక్లో ఆక్సిజన్ 1, 2లు ఉన్నాయి.
 
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా పేగు, కిడ్నీ సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు
 
చెర్రీలోని పొటాషియం గుండె సంబంధింత వ్యాధులు, గుండె పోటును దూరం చేస్తుంది.
 
గుండె చప్పుడును మెరుగుపరిచే ఈ చెర్రీ పండ్లు రక్తపోటును సక్రమంగా ఉంచుతాయి.
 
పీచు పదార్థాలు కలిగివుండే చెర్రీ పండ్లలో యాంటీయాక్సీడెంట్లు ఉన్నాయి.
 
చెర్రీలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, క్యాన్సర్, వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వవు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

తర్వాతి కథనం
Show comments