Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ పండ్లు తింటే జరిగే మేలు ఏమిటి? (video)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:47 IST)
చెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొటాషియం, ఐరన్, మాంగనీస్ చెర్రీ పండ్లలో ఉన్నాయి. వంద గ్రాముల చెర్రీ పండ్లలో 1677.6 మిల్లీ గ్రాముల విటమిన్ సి, విటిమిన్ ఎ కలవు. చెర్రీ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెర్రీ పండ్లలో విటమిన్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచే చెర్రీ పండులో సైక్లో ఆక్సిజన్ 1, 2లు ఉన్నాయి.
 
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా పేగు, కిడ్నీ సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు
 
చెర్రీలోని పొటాషియం గుండె సంబంధింత వ్యాధులు, గుండె పోటును దూరం చేస్తుంది.
 
గుండె చప్పుడును మెరుగుపరిచే ఈ చెర్రీ పండ్లు రక్తపోటును సక్రమంగా ఉంచుతాయి.
 
పీచు పదార్థాలు కలిగివుండే చెర్రీ పండ్లలో యాంటీయాక్సీడెంట్లు ఉన్నాయి.
 
చెర్రీలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, క్యాన్సర్, వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వవు.

 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments