Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ పండ్లు తింటే జరిగే మేలు ఏమిటి? (video)

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:47 IST)
చెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొటాషియం, ఐరన్, మాంగనీస్ చెర్రీ పండ్లలో ఉన్నాయి. వంద గ్రాముల చెర్రీ పండ్లలో 1677.6 మిల్లీ గ్రాముల విటమిన్ సి, విటిమిన్ ఎ కలవు. చెర్రీ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెర్రీ పండ్లలో విటమిన్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచే చెర్రీ పండులో సైక్లో ఆక్సిజన్ 1, 2లు ఉన్నాయి.
 
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా పేగు, కిడ్నీ సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు
 
చెర్రీలోని పొటాషియం గుండె సంబంధింత వ్యాధులు, గుండె పోటును దూరం చేస్తుంది.
 
గుండె చప్పుడును మెరుగుపరిచే ఈ చెర్రీ పండ్లు రక్తపోటును సక్రమంగా ఉంచుతాయి.
 
పీచు పదార్థాలు కలిగివుండే చెర్రీ పండ్లలో యాంటీయాక్సీడెంట్లు ఉన్నాయి.
 
చెర్రీలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, క్యాన్సర్, వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వవు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments