Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భావస్థలో పాటించండీ చిట్కాలు!

Webdunia
గర్భావస్థలో డోకు : గర్భధారణ తర్వాత రెండు మూడు నెలల వరకు గర్భిణీ స్త్రీలకు వాంతులు, డోకు వచ్చేలా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక కప్పు ధనియాల కషాయంలో ఒక చెంచా కలకండ పొడిని కలుపుకోండి. ఇందులో ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని కలుపుకుని సేవించండి. దీంతో వాంతులు, డోకులాంటివి తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

మందాగ్ని: గర్భం ధరించిన తర్వాత అజీర్ణం కలుగుతుంది. ఇలాంటి సమయంలో 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల సొంఠి కలిపి పొడి చేసుకోండి. ఈ పొడి నూకనూకగా ఉండేలా చూసుకోండి. ఓ గ్లాసు నీటిలో రెండు చెంచాల పొడినివేసి కలుపుకోండి. నీటిలో కలిపిన ఈ పొడిని బాగా మరగబెట్టండి. కాసేపయ్యాక చల్లార్చండి. దీనిని వడగట్టి సేవిస్తే మందాగ్ని( అజీర్ణం ) తగ్గి జీర్ణక్రియ వృద్ధి జరిగి ఆకలి బాగా వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments