Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భావస్థలో పాటించండీ చిట్కాలు!

Webdunia
గర్భావస్థలో డోకు : గర్భధారణ తర్వాత రెండు మూడు నెలల వరకు గర్భిణీ స్త్రీలకు వాంతులు, డోకు వచ్చేలా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక కప్పు ధనియాల కషాయంలో ఒక చెంచా కలకండ పొడిని కలుపుకోండి. ఇందులో ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని కలుపుకుని సేవించండి. దీంతో వాంతులు, డోకులాంటివి తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

మందాగ్ని: గర్భం ధరించిన తర్వాత అజీర్ణం కలుగుతుంది. ఇలాంటి సమయంలో 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల సొంఠి కలిపి పొడి చేసుకోండి. ఈ పొడి నూకనూకగా ఉండేలా చూసుకోండి. ఓ గ్లాసు నీటిలో రెండు చెంచాల పొడినివేసి కలుపుకోండి. నీటిలో కలిపిన ఈ పొడిని బాగా మరగబెట్టండి. కాసేపయ్యాక చల్లార్చండి. దీనిని వడగట్టి సేవిస్తే మందాగ్ని( అజీర్ణం ) తగ్గి జీర్ణక్రియ వృద్ధి జరిగి ఆకలి బాగా వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

Show comments