జీతం తగ్గితే ఆరోగ్యానికి హానికరం, ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (20:20 IST)
జీతం పైన జీవితం ఆధారపడి వున్నదంటూ పరిశోధకులు చెపుతున్నారు. జీతం అలాగే పెరుగుతూ పోవాలి. అంతేకానీ పొరబాటున నెలవారీ జీతం నేల చూపులు చూసిందో ఇక సదరు వ్యక్తి ఆరోగ్యం అనారోగ్యమే. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు పరిశోధకులు.
 
వార్షిక ఆదాయం 25 శాతం లేదా అంతకంటే తక్కువైతే యువతీయువకులు ఆలోచనా సమస్యలతో సతమతమవుతారనీ, ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అస్థిర ఆదాయాన్ని మెదడు తట్టుకోలేదు. ఈ పరిస్థితి వల్ల డయాబెటిస్ వంటి వ్యాధులతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసవుతారు.
 
1980ల ఆరంభం నుండి ఆదాయ అస్థిరత రికార్డు స్థాయిలో ఉందనీ, ఇది ఆరోగ్యంపై విస్తృతమైన ప్రభావాలను చూపుతుందనే ఆధారాలు స్పష్టంగా వున్నాయని కొలంబియా మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..

మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...

నిరంతరాయంగా విద్యుత్ కోతలు... విసుగుచెంది కరెంట్ స్తంభమెక్కిన ఎమ్మెల్యే

కుటుంబ కలహాలు : బావమరిదిని హత్య చేసిన బావ

కర్నాటకలో ఘోరం.. బస్సు - లారీ ఢీకొని 10 మంది సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి

హీరో శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

శివాజీ గారూ మీ సపోర్టు నాకు అక్కర్లేదు : నటి అనసూయ

రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ రేజర్- ఇంటెన్స్ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్

సుమతీ శతకం చిత్ర టీజర్ లాంఛ్ చేసిన ఏపీ చీఫ్ విప్- 2026 ఫిబ్రవరి 6న విడుదల

తర్వాతి కథనం
Show comments