Webdunia - Bharat's app for daily news and videos

Install App

కు.ని ఆపరేషన్‌కు వెళ్తే... వృషణం తీసేశారు.. రూ.2.5 కోట్ల నష్టపరిహారం

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (12:21 IST)
అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వెసక్టమీ) చేయించుకునేందుకు ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యులు.. ఒక వృషణానికి రక్తం సరఫరా చేసే రక్త నాళాలను కత్తిరించారు. దీంతో ఒక వృషణాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వ్యవహారంపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు ఇటీవల విచారణకు రావడంతో జడ్జి కేసును పరిశీలించి సదరు హాస్పిటల్‌ను దోషిగా తేల్చారు. యూకాన్‌ హాస్పిటల్‌ ఆ వ్యక్తికి దాదాపు 2.5 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఈ కేసు 2013లో ఫార్మింగ్టన్‌లోని యూకాన్ హెల్త్ సెంటర్‌లో జరుగింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments