Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోకపోతే ఏం...? ఒక్క రాత్రే కదా అనుకోకండి...

Webdunia
సోమవారం, 27 జులై 2015 (17:03 IST)
చాలామంది ఉద్యోగరీత్యా సగం రాత్రి వరకూ నిద్రపోరు. కంప్యూటర్ల ముందు కూర్చొని ఆఫీస్ పనుల్లో రాత్రంతా మేల్కొని ఉంటారు. ఒక్క రాత్రే కదా ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ ప్రభావం మొదడుపై పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఆ ప్రభావం మెదడులో ఎన్ఎస్ఇ, ఎస్-100 బి అనే కణాలపైన పడుతుంది. రక్త గాఢతలో మార్పు రావడం వల్ల మెదడులో ఉండే త్వచాలు దెబ్బతింటాయి. 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల మీద పరిశోధనలు చేసిన మీదట ఈ విషయం తెలిసిందని పరిశోధకులు అంటున్నారు.
 
మెదడుకి దెబ్బ తగిలినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నిద్రపోకపోతే కూడా అదే పరిస్థితి అంటున్నారు వాళ్లు. అందుకని ఇక మీదట రాత్రుళ్లు మేల్కొని కంప్యూటర్లతో, సెల్‌ఫోన్లతో కుస్తీలు పడకుండా ఎంచక్కా నిద్రపోండి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments