Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 శాతం భారతీయులు ఆ సమస్యతో గోక్కుంటున్నారు... సర్వే

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (19:33 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.
 
చుండ్రు సమస్యపై క్లియర్ ప్యారిస్ ఇనిస్టిట్యూట్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 70 శాతం ఇండియన్స్ ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు తేలింది. చుండ్రు సమస్య అధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వున్నవారిలో ఎక్కువగా వున్నట్లు తేలింది. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments