Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 శాతం భారతీయులు ఆ సమస్యతో గోక్కుంటున్నారు... సర్వే

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (19:33 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.
 
చుండ్రు సమస్యపై క్లియర్ ప్యారిస్ ఇనిస్టిట్యూట్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 70 శాతం ఇండియన్స్ ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు తేలింది. చుండ్రు సమస్య అధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వున్నవారిలో ఎక్కువగా వున్నట్లు తేలింది. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments