Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషికి పంది అవయవాల మార్పిడి.. సాధ్యమేనంటున్న వాషింగ్టన్ వైద్యులు!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2015 (12:16 IST)
సాధారణంగా ఒక మనిషి అవయవాలు ఒకరికి అమర్చడం వైద్య శాస్త్రంలో సాధారణమే. కానీ, పది అవయవాలను మనిషికి అమర్చడం సాధ్యమా? సాధ్యమేనంటున్నారు వాషింగ్టన్ శాస్త్రవేత్తలు. పైగా ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని వారు ఘంటాపథంగా చెపుతున్నారు. 
 
ఇదే అంశంపై వారు మాట్లాడుతూ పది జన్యువుల్లోని రిట్రోవైరస్‌లను పని చేయకుండా (క్రియా రహితం) చేయడం వల్ల పంది అవయవాలను మనిషికి అమర్చడం సాధ్యపడుతుందని వారు చెపుతున్నారు. వాస్తవానికి రిట్రోవైరస్‌లు పందిలోని ప్రతి కణంలో అధికంగా ఉంటాయి. ఇవి పందికి ఎలాంటి హాని కలిగించవు. కానీ, మనిషి శరీరంలో ప్రవేశపెడితే మాత్రం అనేక రోగాలకు కారణమవుతాయి.
 
అపుడు మనిషి జీవితానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల పంది అవయవాల్లోని ఈ వైరస్‌లు పని చేయకుండా చేసి అమర్చవచ్చని చెపుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు ఇప్పటికే విజయవంతమైనట్టు వారు చెపుతున్నారు. అందువల్ల త్వరలోనే పంది అవయవాలు మనిషికి కూడా అమర్చవచ్చని వాషింగ్టన్ వైద్యులు చెపుతున్నారు. ఇదే నిజమైతే... అవయవ మార్పిడి మరింత సులభతరం కానుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

WhatsApp: హలో అని మెసేజ్ పంపితే చాలు.. వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

Show comments