Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం సరికొత్త ఫుడ్ ప్లాన్...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:27 IST)
ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. షుగర్ వ్యాధి సోకిన వారు ఆహారం నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే నోటికి రుచికరమైన ఆహారంతో పాటు.. తీపి పదార్థాలను కడుపునిండా ఆరగించలేరు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త ఆహారాన్ని కనిపెట్టారు. 
 
ఇదే అంశంపై ప్రముఖ సోషల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ స్పందిస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు. ఇందుకోసం కేవలం రెండు పూటల మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. 
 
ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. రోజుకు కేవలం 2 పూటల మాత్రమే ఆహారం తీసుకున్నట్టయితే షుగర్‌ను లేదా ఒబేసిటీని అదుపులో ఉంచవచ్చని ఆయన తెలిపారు.
 
కాగా, ఈయనను డయాబెటీస్ వ్యాధుల నివారణపై మహారాష్ట్ర వైద్య విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతేకాకుండా, లాతూరు వైద్య కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఆయన ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

తర్వాతి కథనం
Show comments