Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం సరికొత్త ఫుడ్ ప్లాన్...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:27 IST)
ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. షుగర్ వ్యాధి సోకిన వారు ఆహారం నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే నోటికి రుచికరమైన ఆహారంతో పాటు.. తీపి పదార్థాలను కడుపునిండా ఆరగించలేరు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త ఆహారాన్ని కనిపెట్టారు. 
 
ఇదే అంశంపై ప్రముఖ సోషల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ స్పందిస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు. ఇందుకోసం కేవలం రెండు పూటల మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. 
 
ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. రోజుకు కేవలం 2 పూటల మాత్రమే ఆహారం తీసుకున్నట్టయితే షుగర్‌ను లేదా ఒబేసిటీని అదుపులో ఉంచవచ్చని ఆయన తెలిపారు.
 
కాగా, ఈయనను డయాబెటీస్ వ్యాధుల నివారణపై మహారాష్ట్ర వైద్య విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతేకాకుండా, లాతూరు వైద్య కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి అధిపతిగా ఆయన ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments