Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలు విధిగా చేయించుకోవాల్సిందే : కేంద్రం

మహిళల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ విధిగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలను ఖచ్చితంగా చేయించుకోవాలని స్పష్టం చేసింది.

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (15:29 IST)
మహిళల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ విధిగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలను ఖచ్చితంగా చేయించుకోవాలని స్పష్టం చేసింది. 
 
'స్క్రీనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కేన్సర్' కింద కొన్ని సూచనలు కూడా చేసింది. తొలుత దేశంలో ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ కేన్సర్ నివారణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి అగర్తలా నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతారు. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ... అది ఎలాంటి కేన్సర్‌ అయినా సరే ముందుగానే పసిగడితే ప్రాణాలు కాపాడుకునేందుకు వీలవుతుందన్నారు. స్క్రీనింగ్ టెస్టుల వల్ల మహిళల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరుగుతుందన్నారు. సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి ఈ మూడు రకాల కేన్సర్‌లకు స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments