Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులు అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్లు చూస్తే...

చిన్నారులు అదేపనిగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్‌లు చూస్తూ ఈ సిండ్రోమ్ బారిన పడి వైద్యులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య వి

Webdunia
సోమవారం, 11 జులై 2016 (19:07 IST)
చిన్నారులు అదేపనిగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్‌లు చూస్తూ ఈ సిండ్రోమ్ బారిన పడి వైద్యులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందట. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారని చెబుతున్నారు. 
 
డిజిటల్ స్క్రీన్‌లలో వాడే బ్లూ లైట్ వల్ల ఇలా అవుతుందట. అన్నిటినీ మించి స్మార్ట్ ఫోన్లను, టీవీలను, కంప్యూటర్లను చీకటిలో అసలే చూడకూడదట. ఎక్కువ సేపు ఇలా చూస్తే పాక్షిక అంధత్వం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. మీ చిన్నారులు జాగ్రత్త సుమీ!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments