Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌‍ పుణ్యమా అంటూ జంక్ ఫుడ్ తినేస్తున్నారట!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (18:50 IST)
ఫేస్ బుక్‌‍ పుణ్యమా అంటూ జంక్ ఫుడ్ తినేస్తున్నారట! అవునా? ఇదేంటి అనుకుంటున్నారా? నిజమండీ బాబూ.. జంక్ ఫుడ్ తినడానికి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా కూడా ఓ కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. 
 
బాలబాలికలు పిజ్జా, బర్గర్లను తినేందుకు అత్యంత ఆసక్తి చూపడం వెనుక కారణం సోషల్ మీడియానే అని ఆ సర్వే స్పష్టం చేసింది. తద్వారా ఒబిసిటీ తప్పదని సర్వేలో తేలింది. 
 
సోషల్ మీడియాలోని సైట్లలో జంక్ ఫుడ్స్‌కు సంబంధించిన మార్కెటింగ్ ఎక్కువగా ఉందని, దీంతో పిల్లలు వీటిపై అమితాసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. సో.. ఇదండీ సంగతి.!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments