Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినాలంటే భయమేస్తుందా... ఇది పెట్టండి... తినొచ్చో లేదో చెప్పేస్తుంది...

వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింద

Webdunia
బుధవారం, 3 మే 2017 (21:09 IST)
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఎలక్ట్రానిక్ నోస్. 
 
ఈ పరికరాన్ని వాడటం ద్వారా మనం తినబోయే ముందు ఆ పదార్థం పాడయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అదెలాగంటే... ఆ పదార్థం నుంచి వెలువడే వాయువులను బట్టి పరికరం మనం వాటిని తినవచ్చో లేదో చెప్పేస్తుంది. ఆహారం విషతుల్యమైతే దాన్ని తినకూడదంటూ సంకేతాలు ఇస్తుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments