Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినాలంటే భయమేస్తుందా... ఇది పెట్టండి... తినొచ్చో లేదో చెప్పేస్తుంది...

వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింద

Webdunia
బుధవారం, 3 మే 2017 (21:09 IST)
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఎలక్ట్రానిక్ నోస్. 
 
ఈ పరికరాన్ని వాడటం ద్వారా మనం తినబోయే ముందు ఆ పదార్థం పాడయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అదెలాగంటే... ఆ పదార్థం నుంచి వెలువడే వాయువులను బట్టి పరికరం మనం వాటిని తినవచ్చో లేదో చెప్పేస్తుంది. ఆహారం విషతుల్యమైతే దాన్ని తినకూడదంటూ సంకేతాలు ఇస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments