Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాంపత్య జీవితంలో సంతృప్తి లేదా.. అయితే చక్కెర వ్యాధి ముప్పు తక్కువే!

Webdunia
శనివారం, 28 మే 2016 (15:08 IST)
ప్రస్తుత కాలంలో చక్కెర వ్యాధి బారిన పడటం సర్వసాధారణమై పోయింది. దీనికి ప్రధాన కారణం మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పే. దీంతో దేశంలో సగం మందికి పైగా ఈ వ్యాధి బారినపడినట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. 
 
సంసార జీవితంలో పూర్తి సంతృప్తి పొందుతున్న భర్తల కంటే తృప్తిలేని పతులకే మధుమేహం వచ్చే ముప్పు తక్కువని, ఒకవేళ ఉన్నా.. అది అదుపులో ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఇంట్లో అన్ని విషయాల్లోనూ ఆధిపత్యం చలాయించే మహిళలు భర్త ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారట. ఒకవేళ అప్పటికే భర్తకు డయాబెటిస్‌ వచ్చినట్టైతే దాన్ని అదుపులో ఉంచుకునేలా సతాయిస్తారట. 
 
ఈ సర్వేను 1288 మంది జంటలపై చేపట్టారు. అయితే భార్యల విషయంలో మాత్రం అది రివర్స్‌ అవుతుందట. వివాహ బంధంలో సంతోషంగా ఉన్న మహిళకు డయాబెటిస్‌ ఆలస్యంగా వస్తుందట. రిలేషన్‌షిప్‌ విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండడమే దీనికి కారణమట. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

తర్వాతి కథనం
Show comments