Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వల్ల పెరుగుతున్న మానసిక సమస్యలు, ఎందుకంటే..?

Webdunia
గురువారం, 14 మే 2020 (18:30 IST)
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు అధికమౌతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళం వ్యక్తం చేసింది. అలాగే కొవిడ్-19తో పోరాడుతున్న ప్రపంచదేశాలు ఇకపై మానసిక వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని కోరింది. 
 
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, వృద్ధులు, ఒంటరిగా ఉన్నవారు, వైద్య సిబ్బంది, పోలీసులు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐరాస పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను సైతం విడుదల చేసారు. 
 
కరోనాతో పోరాటం చేయడంతో పాటు మానసిక సమస్యల పట్ల ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా సూచించింది. సొసైటీ బాగుండాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని యూఎన్ పేర్కొంది. మానసిక వ్యాధులు ఎక్కువైతే, పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments