Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు చెక్ పెట్టే చెర్రీ పళ్ళు

చెర్రీ పళ్ళు అందంలోనే కాదు రుచిలోనూ రారాజులు. చెర్రీ జ్యూస్ రక్తపోటును బ్రహ్మాండంగా నియంత్రిస్తుంది. రక్తపోటుకు దీన్ని మంచి మందుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని నార్తంబ్రియా యూనివర్శిటీ తమ పరిశోధనలో వెల్లడించింది. బిపి లక్షణాలు ప్రాథమిక

Webdunia
శనివారం, 18 జూన్ 2016 (13:25 IST)
చెర్రీ పళ్ళు అందంలోనే కాదు రుచిలోనూ రారాజులు. చెర్రీ జ్యూస్ రక్తపోటును బ్రహ్మాండంగా నియంత్రిస్తుంది. రక్తపోటుకు దీన్ని మంచి మందుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని నార్తంబ్రియా యూనివర్శిటీ తమ పరిశోధనలో వెల్లడించింది. బిపి లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్న వారికి ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల ఏడు శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
 
రక్తపోటు తగ్గటానికి చెర్రీ పండులో ఉండే ఫెనొలిక్ యాసిడ్స్, ప్రొటోకాట్ చుక్, వానిలిక్ లు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ పళ్ళ జ్యూసును తీసుకోవడం వల్ల వాస్క్యులర్ ఫంక్షన్ కూడా బాగుంటుందని అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments