Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్బులు, ప్లాస్టిక్ డబ్బాలు, నెయిల్ పాలిష్‌లతో ఒబిసిటీ తప్పదట..! జర జాగ్రత్త!!

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (12:18 IST)
సబ్బుల్లో వాడే రసాయనాలు శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సోపులే కాదు గోళ్ళ రంగులతో కూడా జరజాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు, సబ్బులు, గోళ్ళ రంగులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఆయా వస్తువుల్లోని రసాయనాలు ఒబిసిటీకి దారితీస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
ప్లాస్టిక్‌లో ఉండే థెల్లేట్‌ అనే రసాయనం వల్ల అనేక రోగాలు తప్పవు. తక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఇలాంటి రసాయనాల ప్రభావానికి లోనైతే ముప్పు తప్పదని... అనువంశికత, ఇతర కారణాలతోనూ స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియా పరిశోధకుడు లీ యెన్‌ వివరించారు. 
 
ప్రస్తుతం ఒబిసిటీ సమస్య చాలామందిని వేధిస్తుందని.. ఇందుకు నిత్యం వాడే వస్తువులే ప్రధాన కారణమని తెలిపారు. benzyl butyl phthalate (BBP) అనే రసాయనం నెయిల్ పాలిష్, ప్లాస్టిక్ డబ్బాలు, సబ్బుల్లో అత్యధికంగా ఉంటుందని.. ఈ రసాయనం కొవ్వు కణాలపై ప్రభావం చూపుతుందని.. తద్వారా ఒబిసిటీ తప్పదని లీ యెన్ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

Show comments