Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ : హైదరాబాద్ సంస్థ ప్రయోగంలో పురోగతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (09:02 IST)
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటిక్ కరోనా వ్యాక్సిన్ తయారీలో అద్భుతమైన పురోగతి సాధించింది. కో వ్యాక్సిన్ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా, ఇప్పటికే పలు దశలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో జూలై నెలలో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి కూడా మంజూరుచేసింది. 
 
జూలై పదో తేదీ నుంచి చేపట్టే మానవ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వస్తే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరినాటికి భారత్ బయోటెక్ సంస్థ నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
 
మరోవైపు, కరోనా మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతేవేగంగా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు సాగుతున్న విషయం తెల్సిందే. అయితే వ్యాక్సిన్ ఆవిష్కరణ అనేక దశలతో కూడిన ప్రక్రియకావడంతో మార్కెట్లోకి వచ్చేందుకు మరికాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన పురోగతి కనపరుస్తూ ముందుకుసాగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments