Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు కోసం అతిశృంగారం... అక్కడ నొప్పితో చనిపోయిన మహిళ

ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు పాల్గొంది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. శవపరీక్షలో అతిశృంగారం కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (09:16 IST)
ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు పాల్గొంది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. శవపరీక్షలో అతిశృంగారం కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
 
కాగా, అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా వేలమంది చనిపోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. సెక్స్‌ సమయంలో కామవాంఛ తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి, భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోతున్నారు. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.
 
నిజానికి దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనంటున్నారు సెక్సాలజిస్టులు. భాగస్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. అయితే శ్రుతిమించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 
 
20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగుసార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల కడుపు నొప్పి రావడం, ఇనఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం