Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు భారతం... 20 కోట్ల మందికి హైబీపీ : లండన్ శాస్త్రవేత్తలు

దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు ప

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (10:03 IST)
దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితులు వందకోట్లకు పైగానే ఉన్నట్లు ఈ శాస్త్రవేత్తలు భారీ స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. గత 40 ఏళ్ల కాలంలో ఈ తరహా బాధితుల సంఖ్య రెట్టింపైనట్లు తేల్చారు. 
 
2015లో ప్రపంచంలోని అధిక రక్తపోటు బాధితులైన వయోజనుల్లో సగానికిపైగా ఆసియాలోనే ఉన్నట్లు గుర్తించారు. చైనాలో సుమారు 22.6 కోట్ల మంది ఉండగా, భారత్‌లో 20 కోట్లమంది ఉన్నట్లు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments