Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను వణికిస్తోన్న న్యూమోనియా: గంటకు ఐదుగురు..

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (19:19 IST)
భారతదేశాన్ని చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చే న్యూమోనియా వణికిస్తోందని సర్వేలో తేలింది. న్యూమోనియా కారణంగా ఏటా 18.40 లక్షల మంది చిన్నారులు బలవుతున్నారని సర్వే స్పష్టం చేసింది.
 
కేవలం బీహార్‌లోనే ఏటా 40,480 మంది చిన్నారులు మరణిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఆ లెక్కన ప్రతి గంటకూ ఐదుగురు చిన్నారులు న్యూమోనియా కారణంగా మృత్యువాతపడుతుండగా, ప్రతి రోజూ 100 మంది చిన్నారులు మరణిస్తున్నారని సర్వే తెలిపింది. మరి న్యూమోనియా నివారణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments