Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

సిహెచ్
బుధవారం, 9 అక్టోబరు 2024 (23:00 IST)
బత్తాయి పండ్లు. ఈ పండ్లు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఐతే ప్రత్యేకించి ఇప్పుడు చెప్పుకోబోయే అనారోగ్య సమస్యలు వున్నవారు బత్తాయి పండ్లను దూరంగా పెట్టడం మంచింది. అవేమిటో తెలుసుకుందాము.
 
అజీర్తి సమస్యలతో బాధపడుతున్నవారు బత్తాయి పండ్లను తినకపోవడమే మంచిది.
కడుపులో మంట సమస్యతో బాధపడేవారు కూడా బత్తాయి పండ్లకు దూరంగా వుండాలి.
ఆమ్లాలు ఎక్కువగా వున్న బత్తాయి పండ్లను పడుకునే ముందు తింటే రాత్రి సరిగా నిద్రపట్టదు.
జలుబు, దగ్గు, అలెర్జీ సమస్యలున్నవారు కూడా బత్తాయి పండ్లను తినకపోవడమే మంచిది.
దంతాలకు సంబంధించి కేవిటీ సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినరాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments