Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:25 IST)
మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఈ కింది వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి....
పొద్దున టిఫిన్‌తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు తీసుకోవాలి. 
సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి. 
భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర ఉండేట్లు చూసుకోండి. 
పడుకునే ముందు ఒక గుప్పెడు వేరుశనగలు, కాస్తబెల్లం, నాలుగైదు ఖర్జూరాలు తీసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

Show comments