Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే ఏం తింటున్నారు?

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (20:19 IST)
చాలామంది ఉదయం లేవగానే చేతికి ఏది అందితే దాన్ని తినేస్తారు. కొందరు స్వీట్లు తినేస్తారు. ఇలా ఏదిబడితే అది పరగడుపున తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందువల్ల ఉదయాన్నే ముందుగా ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దీనివలన జీర్ణశక్తికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ రోగాలను నివారిస్తుంది.
 
ఆ తర్వాత గుప్పెడు తృణధాన్యాలు మరియు ఒక పండునుగాని తీసుకోండి. అధిక క్యాలరీలు, అధిక కొవ్వు అంశాల వలన శరీరంలో షుగర్ శాతం పెరుగుతుంది. వాటిని ఇవి అదుపులో వుంచుతాయి. ఇక ఆ తర్వాత నూనె ఎక్కువగా ఉపయోగించని ఇడ్లీ లేదా మినప పప్పుతో ఉడికించే కుడుములు తినవచ్చు. ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
 
ఒక కప్పు కాఫీ లేదా టీ జీవక్రియ పెంచడానికి సహాయపడుతుంది కానీ కాఫీ తాగటాన్ని ఓ అలవాటుగా చేసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవటం వలన నిద్రలేమి ఏర్పడుతుంది. ఇది శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments