Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకుంటే.. పండ్లను ఎప్పుడు తీసుకోవాలి?

పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి

Webdunia
శనివారం, 5 మే 2018 (11:19 IST)
పండ్లు ఎప్పుడు తీసుకోవాలి. వాటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనానికి మధ్య లేదా ఖాళీ కడుపుతో వున్నప్పుడు పండ్లను తీసుకోవచ్చు. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత అరగంట విరామంతో పళ్లు తినాలి. ఇలా చేస్తే పండ్లలోని పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
అదేవిధంగా వ్యాయామానికి ముందు తర్వాత పండ్లు తీసుకుంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది. పళ్లలోని పోషకాలను శరీరం సమర్థంగా శోషించుకోవాలంటే అల్పాహారంగా పండ్లను తీసుకోవడం మరిచిపోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి అరగంట ముందు పళ్లు తింటే పొట్ట నిండి ఆకలి తగ్గుతుంది. ఫలితంగా భోజనం తక్కువ తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. ఒబిసిటీ దూరమవుతుంది. 
 
కానీ బరువు తగ్గాలనుకుంటే చక్కెర ఎక్కువగా ఉండే అరటి, మామిడి, ద్రాక్ష పళ్లు తినటం తగ్గించాలి.  కానీ నిద్రించేందుకు ముందు మాత్రం పండ్లను తీసుకోకూడదు. పుచ్చ, తర్బూజా లాంటి పళ్లు తిన్నా ఆకలి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments