Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

సిహెచ్
శనివారం, 11 జనవరి 2025 (22:51 IST)
పరోటా. రాత్రివేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకుని తినేస్తుంటారు. ఐతే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం జీరో. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.
ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యతో వివాహేతర సంబంధం ఉందని భర్త ఘాతుకం... యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు...

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments