Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లలో రారాజు అనాస, అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:15 IST)
అనాస లేదా పైనాపిల్ ఆరోగ్యానికి చేసే మంచి చాలా వుంది. ఐతే అది మితిమీరి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. అనాస పండ్లు సురక్షితం అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తం పలచబడటానికి కారణం కావచ్చు. ఎంజైమ్ బ్రోమెలైన్ ఉండటం దీనికి కారణం. కాబట్టి అనాసను మోతాదుకి మించి తినకూడదు. 
 
అలాగే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అందులో వున్న బ్రోమెలైన్ కారణంగా ఉబ్బసం సమస్య తలెత్తే అవకాశం వుంది. తల్లిపాలు ఇచ్చేవారు అనాస పండుకి దూరంగా వుండటం మంచిదని వైద్య నిపుణులు చెపుతున్నారు.
 
అనాస రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి యాంటీ డయాబెటిక్ ఔషధాలతో పాటు అనాస లేదా దాని సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పర్యవేక్షించడం మంచిది.
 
ఇంకా అనాస పండు వల్ల కలిగే ఇతర ప్రతికూలత ఫలితాలు ఏమిటంటే.. కడుపులో గడబిడగా వుండటం. విరేచనాలు, గొంతులో వాపు, రుతు సమస్యలు, వికారంగా వుండటం వంటివి కూడా తలెత్తవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments