Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె మోతాదుకి మించి సేవిస్తే ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (23:29 IST)
తేనె. ఈ తేనెను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఐతే ఇదే తేనెతో నష్టాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తేనెను మోతాదుకి మించి అధికంగా వినియోగిస్తే రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. తేనెను క్రమంతప్పకుండా ఎక్కువసేపు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తేనె అధిక వినియోగం శరీరంలో ఫ్రక్టోజ్ పరిమాణాన్ని పెంచడమే కాకుండా చిన్న ప్రేగు బలహీనపడే అవకాశాలను పెంచుతుంది.
 
తేనెను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు హాని కలుగుతుంది. కొందరికి తేనె జీర్ణం కాదు మరికొందరికి అది ఎలర్జీ కూడా. తేనెను అధిక మోతాదులో సేవిస్తే బరవు పెరగడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments