Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె మోతాదుకి మించి సేవిస్తే ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (23:29 IST)
తేనె. ఈ తేనెను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఐతే ఇదే తేనెతో నష్టాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తేనెను మోతాదుకి మించి అధికంగా వినియోగిస్తే రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. తేనెను క్రమంతప్పకుండా ఎక్కువసేపు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తేనె అధిక వినియోగం శరీరంలో ఫ్రక్టోజ్ పరిమాణాన్ని పెంచడమే కాకుండా చిన్న ప్రేగు బలహీనపడే అవకాశాలను పెంచుతుంది.
 
తేనెను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు హాని కలుగుతుంది. కొందరికి తేనె జీర్ణం కాదు మరికొందరికి అది ఎలర్జీ కూడా. తేనెను అధిక మోతాదులో సేవిస్తే బరవు పెరగడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments