Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే కలిగే 8 నష్టాలు, ఏంటవి?

సిహెచ్
సోమవారం, 25 మార్చి 2024 (20:30 IST)
ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణంగా మారింది. కానీ నిజం ఏమిటంటే, దానికి సరైన చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక రక్తపోటు ప్రాణాంతక సమస్యలకు గురి చేస్తుంది. అనియంత్రిత అధిక రక్తపోటు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా మార్చేసి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే అది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్నిసార్లు ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా తెస్తుంది.
హైబీపిని అశ్రద్ధ చేస్తే ఛాతీ నొప్పి తలెత్తుంది.
అధిక రక్తపోటు కిడ్నీలకి హాని కలిగించవచ్చు.
దృష్టి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
పరిధీయ ధమని వ్యాధి (PAD) ప్రమాదాన్ని పెంచుతుంది.
హైపర్‌టెన్సివ్ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments