Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నీళ్లు తాగితే.. ఏం జరుగుతుంది?

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (09:10 IST)
చాలా మంది నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. కానీ వైద్యుడు మాత్రం ప్రతి రోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని చెపుతుంటారు. అయితే, పగటి పూట నీరు తాగినా తాగకపోయినా.. పరగడుపున మాత్రం ఖచ్చితంగా నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెపుతున్నారు. పరగడపున నీరు తాగడం వల్ల.. 
 
రక్త కణాలను శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి తోడ్పడుతుంది.
పరిగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే పెద్దపేగు శుభ్రపడి, మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
బాడీ మెటబాలిజం చైతన్యమై బరువును అదుపులో ఉంచుతుంది.
శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments