Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. గుండె ఆరోగ్యంగా వుంటుందట..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (11:30 IST)
మనిషి జీవించాలంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలి. అలాంటి గుండెను మనం ఎల్లవేళలా కాపాడుకోవడం ఎంతో అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. గోరు వెచ్చని నీరు గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
 
కాబట్టి రోజూ చల్లటి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటిలో స్నానం చేయాలని చెబుతున్నారు నిపుణులు. పైగా గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది. పరిశోధకులు సుమారు ఎనిమిది వందల మంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చని నీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

తర్వాతి కథనం
Show comments