Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ప్రతిరోజూ రసం అన్నం తినాల్సిందే... ఎందుకు?

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. బెండ, సొరకాయలూ, చేమదుంపలూ తీసుకోవాలి. కాకరకాయ తింటే హాని చేసే పలు ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. దానిమ్మ, అరటి, బొప్పాయి తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. ఇం

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (13:40 IST)
వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. బెండ, సొరకాయలూ, చేమదుంపలూ తీసుకోవాలి. కాకరకాయ తింటే హాని చేసే పలు ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. దానిమ్మ, అరటి, బొప్పాయి తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. ఇంకా వర్షాకాలంలో జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ రసం అన్నం తింటే మంచిది. రసంలోని టమోటాలు, చింతపండు, మిరియాలు, కరివేపాకులో పోషకాలు పుష్కలం. 
 
అందుకే రసం తీసుకోవడం ద్వారా శరీరానికి అందుతాయి. టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి ఉంటాయి. ఇవి రోగనిరోధశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను అదుపులో ఉంటాయి. జబులు, దగ్గు వంటివి దరిచేరవు. బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహారం. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.
 
అలాగే వర్షాకాలంలో రోజూ అల్లం టీలో, నిమ్మరసం తేనె కలుపుకుని తీసుకుంటే బరువు తగ్గుతారు. వర్షాకాలంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ టీ చక్కటి పరిష్కారం చూపుతుంది. టీలో లభించే పోషకాలు కీళ్లు, కండరాలను దృఢం చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమాన్నిస్తాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలూ ఇబ్బందిపెట్టవు. 
 
ఉదయం పూట వికారంగా అనిపించినా తగ్గుతుంది. ఇంకా కూరల్లో పసుపు, మెంతులూ, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇవి పలు రకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments