Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలుతో పాటు ఈ పదార్థాలు తినరాదు, ఎందుకు?

సిహెచ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (21:40 IST)
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము.
 
పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది.
అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి.
కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
అధిక మసాలాతో చేసిన పదార్థాలను-పాలను రెండూ కలిపి ఒకేసారి తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kedarnath Ropeways: కేదార్‌నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 36 నిమిషాల్లోనే తీర్థయాత్ర

International Women’s Day 2025- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025.. థీమ్ ఏంటి? మూలాలు ఎక్కడ..? చరిత్ర ఏంటి?

B.Ed Paper Leak: బి.ఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. గంటల్లో స్పందించి.. పరీక్షను రద్దు చేసిన నారా లోకేష్

Ram Gopal Varma- చెక్ బౌన్స్ కేసు: రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Minister Nimmala - Nara Lokesh: విశ్రాంతి తీసుకుంటారా? అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమంటారా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments