Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలుతో పాటు ఈ పదార్థాలు తినరాదు, ఎందుకు?

సిహెచ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (21:40 IST)
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము.
 
పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది.
అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి.
కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
అధిక మసాలాతో చేసిన పదార్థాలను-పాలను రెండూ కలిపి ఒకేసారి తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లోన్ రికవరీ ఏజెంట్‌తో ప్రేమ - పెళ్లి.. తాగుబోతు భర్తకు అలా షాకిచ్చిన భార్య.. (Video)

భార్య పెదాలకు ఫెవిక్విక్ పూసిన భర్త.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!!

పడక సుఖం కోసం అతనికి దగ్గరైంది.. చివరకు అతని వేధింపులతో ప్రాణాలు తీసుకుంది...

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments