Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు టీనేజ్ లోకి వచ్చినా అదే ఆహారమా? ఇవి ఇవ్వండి...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (16:59 IST)
టీనేజ్‌లో పిల్లలకు పోషకాహారం ఇవ్వడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో వారికి తెలియజేయడంతో పాటు తీసుకునే ఆహారంలో గల పోషక విలువలను గూర్చి తెలియజేస్తుండాలి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఎక్కువ చక్కెర చేర్చిన ఆహారం, కూల్ డ్రింక్స్, కెమికల్స్ చేర్చిన ఆహారాన్ని తీసుకోనివ్వకుండా చూసుకోవాలి.
 
క్యాల్షియం, డి విటమిన్ గల ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా గల ఆహారాన్ని తీసుకునేలా చేయాలి. జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లు, క్యారెట్, టమోటా, ఆకుకూరలు, క్యాప్సికమ్, చిక్కుడు, కాలిఫ్లవర్, బాదం, పిస్తాలలో ఆంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
ఇక కోడిగుడ్డులోని పచ్చసొన, బీన్స్, చేపలు, రొయ్యలు వంటివి వారానికి రెండుసార్లు తీసుకోవాలి. తృణధాన్యాలను టీనేజ్ పిల్లలకు ఇవ్వడం మరిచిపోకండి. గోధుమలు, రాగి, సజ్జలతో చేసిన వంటకాలను అప్పడప్పుడు తీసుకుంటే టీనేజ్ పిల్లల్లో అనారోగ్య సమస్యలకు అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments