Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

సిహెచ్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (22:33 IST)
పాల ఉత్పత్తి అయిన పెరుగు పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. పెరుగును అన్నంలో కలుపుకుని తినడమే కాకుండా కొన్నిసార్లు ఔషధంగా కూడా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాము.
 
జీల‌క‌ర్ర‌ను కాస్త తీసుకుని పొడి చేసి దాన్నిఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
కొద్దిగా న‌ల్ల ఉప్పును పొడి చేసి దాన్ని క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగితే జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది.
పెరుగులో కాస్త చ‌క్కెర క‌లుపుకుని తింటే శ‌రీరానికి తక్షణ శ‌క్తి అంది మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు తగ్గుతాయి.
కొద్దిగా వామును క‌ప్పు పెరుగులో క‌లిపి తింటే నోటి పూత, దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
పెరుగులో ఓట్స్ క‌లిపి తింటే ప్రోటీన్లు ల‌భించి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
పెరుగులో పండ్లను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.
పెరుగులో కాస్త ప‌సుపు, కాస్త అల్లం క‌లిపి తింటే గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments