Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు సరిపడా త్రాగడం లేదనడానికి గుర్తులివే

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (23:35 IST)
మంచినీరు రోజుకి కనీసం 3 లీటర్లు తాగితే దాదాపు అనారోగ్యాలు దరిచేరవంటారు. ఐతే కొంతమంది శరీరానికి అవసరమైన మంచినీళ్లు తాగరు. దానితో దేహంలో కొన్ని మార్పులు కనబడుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మంచినీరు తాగకపోతే చర్మం సాగినట్లు పొడిపొడిగా వుండటం.
నీరు తాగని వారి పెదవులు ఎండిపోయినట్లు కనబడుతాయి.
మూత్రం రంగులో తేడాలు రావడం కనబడుతుంది.
తలనొప్పి తరచుగా వస్తుండటం జరుగుతుంటుంది.
 
కొంతమందిలో కాళ్లు-చేతులు, శరీరం తిమ్మిర్లు వచ్చినట్లుంది.
గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కనబడతాయి.
మలబద్ధకం సమస్యతో బాధ పడటం కనబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

తర్వాతి కథనం
Show comments