Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు సరిపడా త్రాగడం లేదనడానికి గుర్తులివే

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (23:35 IST)
మంచినీరు రోజుకి కనీసం 3 లీటర్లు తాగితే దాదాపు అనారోగ్యాలు దరిచేరవంటారు. ఐతే కొంతమంది శరీరానికి అవసరమైన మంచినీళ్లు తాగరు. దానితో దేహంలో కొన్ని మార్పులు కనబడుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మంచినీరు తాగకపోతే చర్మం సాగినట్లు పొడిపొడిగా వుండటం.
నీరు తాగని వారి పెదవులు ఎండిపోయినట్లు కనబడుతాయి.
మూత్రం రంగులో తేడాలు రావడం కనబడుతుంది.
తలనొప్పి తరచుగా వస్తుండటం జరుగుతుంటుంది.
 
కొంతమందిలో కాళ్లు-చేతులు, శరీరం తిమ్మిర్లు వచ్చినట్లుంది.
గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు కనబడతాయి.
మలబద్ధకం సమస్యతో బాధ పడటం కనబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

తర్వాతి కథనం
Show comments