Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో పుట్టగొడుగులను తినాలట.. అప్పుడే..? (video)

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (22:21 IST)
చలికాలంలో పుట్టగొడుగులను తినాలట. అప్పుడే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలను తొలగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మన శరీరంలో వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. 
 
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పుట్టగొడుగుల్లో మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యల‌ను పోగొడుతుంది.
 
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే ఐరన్ అనీమియా ఉన్న పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో రక్తం పెరిగేలా చేస్తుంది. ఎర్ర‌ రక్త కణాల సంఖ్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments