Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో పుట్టగొడుగులను తినాలట.. అప్పుడే..? (video)

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (22:21 IST)
చలికాలంలో పుట్టగొడుగులను తినాలట. అప్పుడే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలను తొలగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మన శరీరంలో వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. 
 
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పుట్టగొడుగుల్లో మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యల‌ను పోగొడుతుంది.
 
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే ఐరన్ అనీమియా ఉన్న పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో రక్తం పెరిగేలా చేస్తుంది. ఎర్ర‌ రక్త కణాల సంఖ్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments