Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌనం పాటించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

గల గల మాట్లాడటం కంటే మౌనం పాటించడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఒక్కరు మౌనం పాటిస్తే ఆ గొడవ అంతటితో సద్దుమణుగుతుంది. ఎందుకంటే కొపంలో ఉన్న వారు ఏమి మాట్లాడతారో తెలియదు.

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (18:20 IST)
గల గల మాట్లాడటం కంటే మౌనం పాటించడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఒక్కరు మౌనం పాటిస్తే ఆ గొడవ అంతటితో సద్దుమణుగుతుంది. ఎందుకంటే కొపంలో ఉన్న వారు ఏమి మాట్లాడతారో తెలియదు. కోపంలో రగిలిపోయేవారు మాట్లాడే మాట ఎదుటి వారిని భాదిస్తుంది. అందుకే గొడవ పడుతున్నప్పుడు మౌనం వహించడం చాలా మంచిది. ఇలా మౌనంగా ఉండడం వల్ల నిజజీవితంలో చాలా లాభాలు వున్నాయి. అంతేకాకుండా రోజుకు ఒక గంట సేపు మౌనంగా ఉండడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
 
* మౌనం వహించడం భాగస్వామితో, మిత్రులతో, మన అనుకునే వాళ్ళతో బంధాలను మెరుగుపరుస్తుంది.
* మౌనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
* మనలోని మంచిని పెంచుతుంది.
* మౌనం పక్క వాళ్లకు తమ తప్పును అర్ధం చేసుకోనేలా చేస్తుంది.
* మౌనం మానసికంగా మెరుగుపడేందుకు తోడ్పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

తర్వాతి కథనం
Show comments