Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌనం పాటించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

గల గల మాట్లాడటం కంటే మౌనం పాటించడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఒక్కరు మౌనం పాటిస్తే ఆ గొడవ అంతటితో సద్దుమణుగుతుంది. ఎందుకంటే కొపంలో ఉన్న వారు ఏమి మాట్లాడతారో తెలియదు.

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (18:20 IST)
గల గల మాట్లాడటం కంటే మౌనం పాటించడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు ఒక్కరు మౌనం పాటిస్తే ఆ గొడవ అంతటితో సద్దుమణుగుతుంది. ఎందుకంటే కొపంలో ఉన్న వారు ఏమి మాట్లాడతారో తెలియదు. కోపంలో రగిలిపోయేవారు మాట్లాడే మాట ఎదుటి వారిని భాదిస్తుంది. అందుకే గొడవ పడుతున్నప్పుడు మౌనం వహించడం చాలా మంచిది. ఇలా మౌనంగా ఉండడం వల్ల నిజజీవితంలో చాలా లాభాలు వున్నాయి. అంతేకాకుండా రోజుకు ఒక గంట సేపు మౌనంగా ఉండడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
 
* మౌనం వహించడం భాగస్వామితో, మిత్రులతో, మన అనుకునే వాళ్ళతో బంధాలను మెరుగుపరుస్తుంది.
* మౌనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
* మనలోని మంచిని పెంచుతుంది.
* మౌనం పక్క వాళ్లకు తమ తప్పును అర్ధం చేసుకోనేలా చేస్తుంది.
* మౌనం మానసికంగా మెరుగుపడేందుకు తోడ్పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments