Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట పెరగకుండా వుండాలంటే.. చేపలు తినాల్సిందేనా?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (13:34 IST)
సముద్రపు చేపలను తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా వుంటాయి. సముద్రపు చిన్న చేపలను ముల్లుతో పాటు తీసుకున్నప్పుడు శరీరానికి సరిపడా ఐరన్, క్యాల్షియం లభిస్తుంది. సీ ఫుడ్స్‌ అయిన చేపల్లో ఎక్కువగా మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్పరస్ వుంటాయి. 
 
పొట్ట పెరగకుండా వుండాలంటే వారానికి కనీసం రెండుసార్లయినా చేపలు తినడం మంచిది. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం ద్వారా కడుపులో వున్న బిడ్డకు ప్రోటీన్లు అందుతాయి. గర్భస్థ శిశువు మెదడుకు మేలు చేస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు వారానికి మూడుసార్లు చేపలు తినాలి. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

తర్వాతి కథనం
Show comments