Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట పెరగకుండా వుండాలంటే.. చేపలు తినాల్సిందేనా?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (13:34 IST)
సముద్రపు చేపలను తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా వుంటాయి. సముద్రపు చిన్న చేపలను ముల్లుతో పాటు తీసుకున్నప్పుడు శరీరానికి సరిపడా ఐరన్, క్యాల్షియం లభిస్తుంది. సీ ఫుడ్స్‌ అయిన చేపల్లో ఎక్కువగా మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్పరస్ వుంటాయి. 
 
పొట్ట పెరగకుండా వుండాలంటే వారానికి కనీసం రెండుసార్లయినా చేపలు తినడం మంచిది. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం ద్వారా కడుపులో వున్న బిడ్డకు ప్రోటీన్లు అందుతాయి. గర్భస్థ శిశువు మెదడుకు మేలు చేస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు వారానికి మూడుసార్లు చేపలు తినాలి. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

తర్వాతి కథనం
Show comments