Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట పెరగకుండా వుండాలంటే.. చేపలు తినాల్సిందేనా?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (13:34 IST)
సముద్రపు చేపలను తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా వుంటాయి. సముద్రపు చిన్న చేపలను ముల్లుతో పాటు తీసుకున్నప్పుడు శరీరానికి సరిపడా ఐరన్, క్యాల్షియం లభిస్తుంది. సీ ఫుడ్స్‌ అయిన చేపల్లో ఎక్కువగా మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్పరస్ వుంటాయి. 
 
పొట్ట పెరగకుండా వుండాలంటే వారానికి కనీసం రెండుసార్లయినా చేపలు తినడం మంచిది. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం ద్వారా కడుపులో వున్న బిడ్డకు ప్రోటీన్లు అందుతాయి. గర్భస్థ శిశువు మెదడుకు మేలు చేస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు వారానికి మూడుసార్లు చేపలు తినాలి. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు.. డ్యాన్స్ చేయొద్దన్నా వినలేదు.. చివరికి?

Noida: స్నేహితుడిపై ప్రతీకారం కోసం పోలీసులకు ఫోన్ చేశాడట..ముంబైలో భయం

మీరట్‌లో నగ్న ముఠా హల్చల్ - మహిళలపై దాడులు

చనిపోయాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.. మరుసటి రోజే తిరిగొచ్చిన ఆ వ్యక్తి!

యువకుడి ప్రాణం తీసిన మొబైల్ ఫోన్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

తర్వాతి కథనం
Show comments