Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే పనిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:03 IST)
పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదనీ, ముఖ్యంగా ఆడపిల్లలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదని పెద్దలు చెబుతుంటారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అమెరికా వైద్యులు నిర్థారించారు. 
 
రోజులో ఎక్కువ సమయం కాలు మీద కాలువేసుకుని కూర్చోవడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు టైట్ డ్రస్‌లు వేసుకుని ఎక్కువగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎముకల నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
 
దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు దీనిపై పరిశోధన చేయగా, కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవారిలో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు తేలిందంటున్నారు. మోకాళ్ళ నొప్పుల రోగులను పరిశీలించిన తరువాత వైద్యులు ఈ విషయాన్ని నిర్థారించారు. నడుము కింద భాగం, రెండు కాళ్ళను కలుపుతూ పెల్విన్ అనే పెద్ద ఎముక ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు పెల్విన్ పై ప్రభావం పడి కాళ్ళు, నడుము నొప్పులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తర్వాతి కథనం
Show comments