Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే పనిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:03 IST)
పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదనీ, ముఖ్యంగా ఆడపిల్లలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదని పెద్దలు చెబుతుంటారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అమెరికా వైద్యులు నిర్థారించారు. 
 
రోజులో ఎక్కువ సమయం కాలు మీద కాలువేసుకుని కూర్చోవడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు టైట్ డ్రస్‌లు వేసుకుని ఎక్కువగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎముకల నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
 
దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు దీనిపై పరిశోధన చేయగా, కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవారిలో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు తేలిందంటున్నారు. మోకాళ్ళ నొప్పుల రోగులను పరిశీలించిన తరువాత వైద్యులు ఈ విషయాన్ని నిర్థారించారు. నడుము కింద భాగం, రెండు కాళ్ళను కలుపుతూ పెల్విన్ అనే పెద్ద ఎముక ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు పెల్విన్ పై ప్రభావం పడి కాళ్ళు, నడుము నొప్పులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments