Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమి కారణంగా జరిగే నష్టాలివే..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:13 IST)
నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహాన్ని ఇస్తుంది. అయితే నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు. అలసట, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు, ఊబకాయం ఎదురవుతున్నాయి. 
 
అంతేకాదు ఎదుటి వారిపై విపరీతమైన కోపం వస్తుందట. సాధారణంగా నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సరిపడా నిద్రపోవాలని, అయితే అది కూడా సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సోషల్ మీడియాకు బానిసై, ఏవేవో కారణాల చేతనో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని, అందుకు ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 
 
కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి నిద్రని అలసత్వం చేయకండి. మీకు బాగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోండి. అంతేకాదు అరటిపండ్లను తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments