Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండే ఎండల్లో మాంసాహారం వద్దు.. మసాలాలు వద్దే వద్దు..

మండే ఎండల్లో అజీర్తికి కారణమయ్యే ఆహారాన్ని పక్కనబెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:30 IST)
మండే ఎండల్లో అజీర్తికి కారణమయ్యే ఆహారాన్ని పక్కనబెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా తేమ శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా మండే ఎండల్లో కారాన్ని బాగా తగ్గించాలి. మసాలాల మోతాదును కూడా బాగా తగ్గిస్తే మంచిది. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటును మందిగించేందుకు కారణమవుతుంది.
 
అలాగే వేసవిలో మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్ వంటివి తీసుకుంటే అజీర్తి సమస్యలకు కారణమవుతాయి. ఒకవేళ చికెన్, మటన్ లాగిస్తే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే శరీరంలో వుండే తేమను మాంసాహారం హరించివేసి డీ-హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా నూనెలో వేయించిన ఆహారాన్ని బాగా తగ్గించాలి. వేపుళ్లు, ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. వీటిని తీసుకుంటే వికారం, అతిగా దాహం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments