Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖంపై మురికికి పెరుగు ప్యాక్‌తో మటుమాయం!

Webdunia
బుధవారం, 18 మే 2016 (16:39 IST)
వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ముఖం నల్లబడిపోతుందని బయపడుతుంటారు. ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలి. 

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది.
 
ఈ సమ్మర్‌లో ఎండ వల్ల చెమట వస్తుంది. దీని వల్ల ముఖం కమిలి పోవడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును ముఖానికి రాసుకుంటే చల్లగా ఉండటమేకాకుండా అందులో ఉండే జింక్ ముఖంలో పేరుకుపోయిన మురికిని పోగొడుతుంది. 
 
ఎండ వల్ల ముఖంలో తేమ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు కనిపిస్తుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments